info@raviproduction.com

ఆందోళన పడకండి: లోకేష్

నేపాల్‌లో అల్లర్ల కారణంగా చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏపి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 217 మంది ఏపీ వాసులు నేపాల్‌లో చిక్కుకున్నారని గుర్తించారు. వీరిలో 118 మంది మహిళలు ఉన్నారు. కఠ్మాండూ, హెటౌడా, పోఖ్రా, సిమికోట్ ప్రాంతాల్లో వీరు ఉన్నట్టు సమాచారం.మంత్రి నారా లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఢిల్లీలో 218 సీట్లు ఉన్న ప్రత్యేక ఇండిగో విమానం సిద్ధం చేశారు. ఈ విమానం గురువారం మధ్యాహ్నం కాఠ్మండు నుంచి బయలుదేరి సాయంత్రానికి విశాఖపట్నం, […]

ఇది T20 కాదు.. T10 లా ఉంది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌… ఆసియా కప్‌లో అద్భుత ఆరంభం చేసింది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో UAEపై.. 9 వికెట్ల తేడాతో ఈజీగా గెలిచింది.మొదట బ్యాటింగ్‌ చేసిన UAE కేవలం 57 పరుగులకే ఆలౌటయింది. కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లకు 7 పరుగులు, శివం దూబే 3 వికెట్లకు 4 పరుగులు ఇవ్వడంతో UAE బ్యాటర్స్ పేకమేడలా కూలిపోయారు. అలీషాన్‌ షరాఫ్ 22 పరుగులు, మహ్మద్‌ వసీం 19 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్‌ […]

బిజెపి లీడర్ సోము వీర్రాజు ఫైర్

చాలా రోజుల తర్వాత బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉగ్రరూపం చూపించారు. ఆయన తన ఫైర్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై చూపించారు.ఆర్ఎస్ఎస్‌ను ఎప్పటిలాగే విమర్శించిన ఉండవల్లి, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటేయాలని కోరారు. ఎన్డీయే అభ్యర్థి ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందినవారని అన్నారు. దీనిపై వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాజమండ్రిలో బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.అదే విధంగా షర్మిల కూడా జగన్‌ను, ఆర్ఎస్ఎస్‌ను […]

నేపాల్‌ జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరార్

నేపాల్ రాజధాని కాఠ్మండు పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. ఇవి హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.నిరసనకారులు పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టడం, ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిపై దాడి చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, ప్రజల ఘర్షణల్లో ఇప్పటివరకు 20 కి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఈ గందరగోళాన్ని జైల్లో ఖైదీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బిర్‌గుంజ్, మహోతరి, పోఖ్రా జైళ్లపై […]

సూపర్ సిక్స్ – సూపర్ హిట్: చంద్రబాబు

అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని అన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టామని, సంక్షేమం అంటే కేవలం ఓట్ల కోసం కాదని, ప్రజలపై బాధ్యత అని స్పష్టం చేశారు.57% మంది ఓటు వేసి, కూటమికి 164 సీట్లు ఇచ్చారని, ప్రతిపక్షానికి హోదా లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వం 93 పథకాలను నిలిపివేసి, రాష్ట్రాన్ని […]

జనసేన త్రిశూల్‌ వ్యూహం స్టార్ట్.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖలో జరిగినసేనతో సేనాని కార్యక్రమంలో ప్రకటించిన త్రిశూల్ పై ఎక్సర్సైజ్ మొదలైంది. పార్టీ భవిష్యత్తు కోసం వచ్చే పది సంవత్సరాలకు ఈ త్రిశూల్‌ వ్యూహం కీలకమని ఆయన స్పష్టం చేశారు.త్రిశూల్‌ ప్రకారం యువతను మూడు రూపాల్లో తీర్చిదిద్దే పనిని పార్టీ మొదలు పెట్టింది. ఇందుకోసం ఐఐటీ మద్రాస్‌ ఎక్స్‌పర్ట్స్ తో చర్చలు జరుగుతున్నాయి.సైద్ధాంతిక నిబద్ధత– జనసేన సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై అవగాహన, సేవాతత్వం పెంచే శిక్షణ. నాయకత్వ లక్షణాలు యువతలో […]

దళపతి విజయ్ జనంలోకి..!

తమిళ స్టార్ దళపతి విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎంకే–అన్నాడీఎంకే దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న వేళ విజయ్ పార్టీ జనంలోకి రావడం పెద్ద చర్చ అయింది.. ఈ నెల 13న తిరుచ్చి నుంచి విజయ్ రాష్ట్ర పర్యటన మొదలు కానుంది. మొత్తం 38 జిల్లాలను రెండు విడతల్లో పర్యటించనున్న విజయ్, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. ఈ టూర్లకు భద్రత కల్పించాలని టీవీకే […]

జగన్ కొత్త వ్యూహంలో పదవుల పంపకం

ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ పదవుల పంపకం కొనసాగిస్తోంది. గతంలో సీఎం జగన్ ఎన్నో ప్రభుత్వ పదవులు ఇచ్చినా, 2024లో పార్టీకి పెద్దగా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం పార్టీ నిర్మాణంలో మార్పులు చేసి, కొత్త పదవులు సృష్టించి నాయకులకు కేటాయిస్తున్నారు.ఇటీవల రాష్ట్ర కార్యదర్శి పదవుల పందేరం మొదలైంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసిపాత్రుడు లాంటి వారు ఈ […]

ఏపీ లిక్కర్ స్కాంలో కొత్త టర్నింగ్

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ సిట్ దాఖలు చేసింది. బెయిలు వల్ల ఇన్వెస్టిగేషన్ దెబ్బతింటుందని సిట్ వాదిస్తోంది.నిందితులు ఆదివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చినా, విడుదలలో మూడు గంటల ఆలస్యం కావడంతో బంధువులు, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా […]

రికార్డులన్నీ బద్దలు చేస్తున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సాదాసీదా తీరుతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు.కాంగ్రెస్‌లో చాలాకాలం శ్రమించిన నేతలకు దక్కని సీఎం పదవి తక్కువ కాలంలోనే సాధించిన ఆయన, అధికారంలోకి వచ్చాక కూడా సాధారణ వ్యక్తిలాగానే వ్యవహరిస్తున్నారు.గణేశ్ నిమజ్జన వేళ హెలికాఫ్టర్‌లో రివ్యూ చేయకుండా, సాధారణ కాన్వాయ్‌లో వచ్చి పిల్లలతో చేతులు కలిపి, యువతతో ఫోటోలు దిగారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా నిమజ్జన కార్యక్రమానికి హాజరుకావడం ఇదే తొలిసారి.అలాగే, ముందస్తు సమాచారం లేకుండానే అమీర్‌పేట […]