వంగవీటికి పదవి దక్కేనా
వంగవీటి రంగా రాధాకృష్ణ 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ చదరంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, 2019లో టీడీపీలో చేరుతూ ఆయన రాజకీయ జీవితాన్ని మార్పులతో నింపుకున్నారు. వైసీపీ ఆహ్వానించినా 2024లో చేరకపోవడం వంగవీటి అభిమానులను ఆశ్చర్యపరిచింది.తమ నేతకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి లభించకపోవడం అభిమానులకు బాధగా ఉంది. 2027లో ఎమ్మెల్సీ పదవులు భారీగా ఖాళీ అయ్యే అవకాశముందని వారు భావిస్తున్నారు. అయితే ఎన్నికల హడావుడిలో పదవిని […]

