info@raviproduction.com

వంగవీటికి పదవి దక్కేనా

వంగవీటి రంగా రాధాకృష్ణ 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ చదరంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, 2019లో టీడీపీలో చేరుతూ ఆయన రాజకీయ జీవితాన్ని మార్పులతో నింపుకున్నారు. వైసీపీ ఆహ్వానించినా 2024లో చేరకపోవడం వంగవీటి అభిమానులను ఆశ్చర్యపరిచింది.తమ నేతకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి లభించకపోవడం అభిమానులకు బాధగా ఉంది. 2027లో ఎమ్మెల్సీ పదవులు భారీగా ఖాళీ అయ్యే అవకాశముందని వారు భావిస్తున్నారు. అయితే ఎన్నికల హడావుడిలో పదవిని […]

ఆయన బుబుల్ షూటర్: కవిత

తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కవిత… నాన్న చుట్టూ దెయ్యాలున్నాయి.. అనే సంచలన కామెంట్స్ తో హల్‌చల్ చేశారు. ఈ కామెంట్స్ కారణంగా కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్ పార్టీ ఆమెపై కఠిన చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.తర్వాత కామెంట్స్ లో మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ MP సంతోష్ పై కవిత కఠినంగా మాట్లాడారు. హరీశ్ ను ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ అని చెప్తూ, సంతోష్ […]

కొడాలి నాని, వంశీ వైసిపికి గుడ్ బై?

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీని విడిచిపెడతారా అన్న ప్రశ్నకు తానెప్పుడూ ఎన్టీఆర్ వారసుడిని గౌరవిస్తానని, కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినా జగన్ మోహన్ రెడ్డిపై గాని వైసీపీపై గాని ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కారణంగా టీడీపీ మాత్రమే నష్టపోయే అవకాశం ఉందని, వైసీపీకి ఏమాత్రం నష్టం […]

కాశ్మీరీ పిల్లతో కాటేరమ్మ చిన్న కొడుకు

భారత క్రికెట్ యువ ఆటగాడు, పంజాబ్ కు చెందిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ రోజు 25వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 2004 సెప్టెంబర్ 4న అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ చిన్న వయసులోనే యువరాజ్ సింగ్ మెంటార్ గా శిక్షణ పొందాడు. యువరాజ్ సింగ్ ఇచ్చిన క్రమశిక్షణ, రూల్స్ అభిషేక్ క్రికెట్ ఆటకు మంచి రిజల్ట్స్ ఇచ్చాయి.2018లో అండర్-19 ప్రపంచకప్‌లో బెస్ట్ క్రికెటర్ గా నిలిచిన అభిషేక్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున టాప్ లెవల్ ఆటను చూపించాడు. […]

IBPS రూరల్ బ్యాంక్ ఉద్యోగాలు

యువత కోసం గుడ్‌న్యూస్! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.. గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఖాళీలను భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్‌లో ఆఫీసర్ స్కేల్-I, II, III మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.దరఖాస్తులు సెప్టెంబర్ 1, 2025 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 21, 2025 వరకు చేయవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ibps.in…. http://www.ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఖాళీలు..ఆఫీస్ అసిస్టెంట్: 7,972ఆఫీసర్ స్కేల్-I: 3,907ఆఫీసర్ స్కేల్-II & III: […]

రీల్ కాదు.. రియల్, భూమిపైకి వస్తోంది.

ఇప్పుడు హాట్ టాపిక్.. ఒక గుర్తు తెలియని space object భూమి వైపు గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీనికి 3 I అట్లాస్ అనే పేరు పెట్టారు. మొదట్లో ఇది సాధారణ గ్రహశకలం అనుకున్నారు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త AV లోయెబ్ దీన్ని గ్రహాంతరవాసుల నౌక కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.చిలీ టెలిస్కోప్‌లో దీన్ని గుర్తించారు. Object సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. నవంబర్ చివర్లో ఇది సూర్యుడికి […]

గణేశ మండపం దగ్గర చికెన్ బిర్యాని

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయకచవితి వేడుకల మధ్య దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. గాంధీ సెంటర్‌లో వినాయక మండపం పక్కనే ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ నివాళులు అర్పించారు.ఇంతవరకు అన్నీ సజావుగానే జరిగాయి. కానీ వర్థంతి సభలో భాగంగా అన్నదానం విందులో చికెన్ బిర్యానీ వడ్డించటమే వివాదానికి దారితీసింది. వినాయక మండపం పక్కనే మాంసాహారం వడ్డించడం సరికాదని పలువురు అభ్యంతరం […]

సుగాలి ప్రీతి కేసు మళ్లీ హాట్ టాపిక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సుగాలి ప్రీతి కేసు చర్చకు దారితీసింది. 2017లో కర్నూలు హాస్టల్ గదిలో ప్రీతి మృతదేహం దొరకగా, ఆ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 2019లో వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించినా పెద్దగా ముందుకు వెళ్ళలేదని కుటుంబం ఆరోపిస్తోంది.ఇటీవల ప్రీతి తల్లి మీడియాతో మాట్లాడుతూ, ఇన్నేళ్లైనా నిజం బయటకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసును తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కూడా ఆమె ఆరోపణలు […]

జగన్ పులివెందులను ఆమెకు అప్పగిస్తారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. వైఎస్సార్ రెండు సార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించగా, ఇప్పుడు జగన్ కూడా 2014, 2019, 2024లో హ్యాట్రిక్ సాధించారు..అయితే తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడంతో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. దీంతో పులివెందులలో పార్టీ పట్టు పోకుండా ఉండేందుకు జగన్ కొత్త వ్యూహం మొదలుపెట్టారు. […]

జగన్ ప్రభుత్వం చెప్పినట్టే చేశాను.

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ ని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదనిరాజకీయ కక్షతోనే కేసులు పెట్టారనితన ఉద్యోగ జీవితమే తన నిజాయితీకి నిదర్శనమని చెప్పారు.జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సమయంలో చంద్రబాబు అరెస్టు కేసులో తాను కేవలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవహరించానని సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పినట్టు ఎవరైనా చేయాల్సిందే కదా.. మీరైనా చేయాల్సిందే కదా.. అంటూ కామెంట్ చేసినట్టు […]