info@raviproduction.com

కెసిఆర్ పరుగుకు కళ్ళెం: రేవంత్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ టైమ్‌లో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుల కోసం సర్కారు అనుమతి తప్పనిసరి అని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీబీఐకి సంబంధించిన ఆంక్షలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది.తాజాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై పీసీ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి, సీబీఐ దర్యాప్తు అవసరమని […]

ట్రైన్ నుండి జారిపడిన వ్యక్తి, వెనక్కి ట్రైన్

గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన 35 ఏళ్ల హరిబాబు, స్నేహితులతో కలిసి యలహంకలో భవన పనులకు బయలుదేరాడు. కోండవీడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతను, ప్రకాశం జిల్లా గజ్జల కొండ దాటిన తర్వాత వాష్ బేసిన్ వద్ద చేతులు కడుకుంటుండగా, రైలు కుదుపుకు జారిపడ్డాడు.తోటి ప్రయాణికులు వెంటనే స్నేహితులకు తెలియచేశారు. రైలు వేగంగా వెళ్తున్నప్పటికీ, లోకో పైలెట్ అనుమతితో రైలు వెనక్కి తీసుకెళ్ళారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు వెళ్ళింది. ట్రాక్ పక్కన హరిబాబును గాయాలతో గుర్తించారు. […]

జగన్ వస్తారా? అదే మాటపై ఉంటారా?

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల మూడవ వారంలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీ నేతలు జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారని నిర్ధారించారు, కానీ ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అన్నది సమస్యగా మారింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం కనీసం 18 ఎమ్మెల్యేలు ఉండకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందువల్ల, హోదా ఇవ్వకపోతే జగన్ సభలో […]

దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం

తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, లోపాలు ఎక్కువగా జరిగాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను ఆదివారం సాయంత్రం సభలో ప్రవేశపెట్టారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద అవినీతి స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టు అని, 80 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసినా.. 2 లక్షల ఎకరాలకు కూడా నీరు […]

రావాలి జగన్ అంటున్న సొంతూరు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెప్టెంబర్ 2న దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పులివెందుల వెళ్తున్నారు. ఆయన మూడు రోజులపాటు పులివెందులలో బస చేసి, మొదటి రోజున నివాళి అర్పించి, తర్వాత రెండు రోజులపాటు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో, ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి చెందడంపై చర్చలు జరుగుతాయి. జగన్ ఫోన్ ద్వారా స్థానిక నేతలతో మాట్లాడి పరిస్థితిని అర్థం చేసుకున్నారు, ఇప్పుడు ముఖాముఖీగా వారిని కలుసుకుని […]

SCO సమ్మిట్, మోడీకి టాప్ ప్లేస్.

SCO శిఖర సమ్మేళనంలో ఒక విశేషం చోటుచేసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఒకే వేదికపై కనిపించారు. అయితే మోడీ, షరీఫ్‌కి దూరంగా ఉండగా, ఇతర దేశాధినేతలతో స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. నేపాల్ ప్రధాని ఒలితో సాంస్కృతిక సంబంధాలు, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో అభివృద్ధి భాగస్వామ్యం, మయన్మార్ నేత మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో రక్షణ, భద్రత, కనెక్టివిటీ ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే ఈజిప్ట్ ప్రధాని, బెలారస్ అధ్యక్షుడితో […]

తాడిపత్రిలో రాళ్ళదాడి, వర్గపోరు.

తాడిపత్రి నియోజకవర్గం వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య తిరుగులేని రాజకీయ కుమ్ములాటకు ప్రసిద్ధి. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గాల మధ్య తీవ్ర సమస్య ఉంది. ఆదివారం జరిగిన వినాయక చవితి ఊరేగింపు సందర్భంగా, జేసీ వర్గం, కాకర్ల రంగనాథ్ వర్గం వేర్వేరుగా నిర్వహించిన ఊరేగింపు రూట్లలో తగాదాల కారణంగా గొడవ పెరిగింది. పోలీసులు జేసీ వర్గీయులను అదుపులోకి తీసుకుని వారిని వార్నింగ్ ఇచ్చారు. ఇరు వర్గాల […]

వామ్మో.. 13 బంతులు, 11 సిక్సర్లా..!!

ఆరు బంతులు, ఆరు సిక్సర్లు.. యువరాజ్ ని చూశాం. 6 బంతులు, ఒక నో బాల్.. మొత్తం 7 సిక్సర్లు రుతురాజ్ గైక్వాడ్ ని చూశాం.. వీడెవడండీ బాబూ.. 13 బంతులు, 11 సిక్సర్లు.కేరళ క్రికెట్ లీగ్‌లోని కాలికట్ గ్లోబ్ స్టార్స్ ఆటగాడు సల్మాన్ నిస్సార్ దుమ్ము లేపాడు. తిరువనంతపురంలో శనివారం త్రివేండ్రం రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో చివరి 13 బంతుల్లో 11 సిక్సులు కొట్టి టీమ్ ని గెలిపించాడు. ముఖ్యంగా 20వ ఓవర్‌లో ఆరు […]

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో మోడీ.

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చేసిన సంభాషణ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై శాంతియుత పరిష్కారానికి మద్దతు ఉంటుందని మోడీ మళ్ళీ రిపీటద చేశారు.. జెలెన్‌స్కీ కూడా రష్యా అగ్రనాయకత్వానికి సరైన సందేశం భారత్ తరపున పంపాలని తెలిపాడు.. SCO సమ్మిట్ లో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు, అందువల్ల జెలెన్‌స్కీతో చర్చలు మరింత ప్రాముఖ్యత పొందాయి.అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సంబంధాలు ఇటీవల దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ట్రంప్ […]

లోకేష్ కి ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ యువ నేత నారా లోకేశ్ తన డైనమిక్ లీడర్ షిప్, ధైర్యం వల్ల పార్టీలో కీలక స్థానాన్ని సంపాదించుకున్నారు. కింది స్థాయి కేడర్ కూడా లేని మంగళగిరిలో పోటీ చేసి భారీ విజయం సాధించడం ఆయన పట్టుదల, ధైర్యాన్ని చూపింది. ప్రస్తుతం ఐటీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, HRD శాఖల మంత్రి లోకేశ్, రాష్ట్రంలో విద్యా, స్కిల్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే, ఆర్థిక, మానవ వనరుల అభివృద్ధికి కీలక […]