info@raviproduction.com

విశాఖలో రహేజా భారీ పెట్టుబడి

“””””””””””””””””””””””””””విశాఖలో గూగుల్‌ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్‌ 2,172 కోట్ల పెట్టుబడితో ఐటీ, వాణిజ్య, నివాస భవనాల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.ప్రభుత్వాన్ని ఆ సంస్థ 27.10 ఎకరాల భూమి కేటాయించమని కోరింది. ప్రాజెక్టు రెండు దశల్లో పూర్తవుతుంది.మొదటి దశలో 2028 నాటికి 663 కోట్లు పెట్టి 9.59 లక్షల […]

పీఎం కోసం సీఎం – సీన్ అదిరింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కర్నూలు పర్యటన విజయవంతం కావాలని సీఎం స్వయంగా సమన్వయం చేశారు. ఈ పర్యటన కోసం గత నాలుగు–ఐదు రోజులుగా ఆయన పర్సనల్ గా రివ్యూ చేసి, ప్రతి అంశాన్ని స్వయంగా పర్యవేక్షించారు.నాలుగు గంటలపాటు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ జరిపి, చంద్రబాబు, మంత్రులు, ప్రజా ప్రతినిధులందరూ తప్పనిసరిగా కర్నూలులో ఉండాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా చేయాలని పిలుపునిచ్చారు.ఒకరకంగా చెప్పాలంటే, ఈసారి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రికి […]

భారత్‌తో పోటీతో పాక్ సెల్ఫ్ గోల్

భారత్‌ను వ్యూహాత్మకంగా అడ్డుకోవాలన్న తొందరలో పాకిస్తాన్ మరోసారి ప్రమాదకరమైన మార్గంలో నడుస్తోంది. ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్‌ పోర్టు విజయం ఖాయమని గ్రహించిన పాక్, దానికి ప్రత్యామ్నాయంగా అమెరికాతో కొత్త ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. పాస్తీ ప్రాంతంలో అమెరికా పెట్టుబడులతో కొత్త పోర్టు ప్రాజెక్టుకు పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.దీని లక్ష్యం స్పష్టమే.. భారత్‌కు మధ్య ఆసియాపై లభించే వ్యూహాత్మక ఆధిక్యాన్ని తగ్గించడం. అయితే నిపుణులు హెచ్చరిస్తూ, ఇది మరోసారి పాక్‌ భూభాగాన్ని విదేశీ […]

జోగి రమేష్ మాట మార్పిడి

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు.. అన్నీ జోగి చెప్పిందే చేశానని వీడియోలో వెల్లడించి సంచలనం రేపాడు. మొదట జనార్దన్‌ ఎవరో తనకు తెలియదని చెప్పిన జోగి, తర్వాత మా తాత, వాళ్ల తాత ఒకే వీధిలో ఉండేవారంటూ మాట మార్చారు.ఇంతలో ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ బయటకు రావడంతో వివాదం మరింత పెరిగింది. అందులో జోగి రమేష్ స్వయంగా […]

విశాఖ సూపర్ స్పీడ్

విశాఖపట్నం దశ తిరిగిందన్న మాట ఇప్పుడు అన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా టీడీపీకే అండగా నిలిచిన విశాఖ, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్‌తో విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తున్నారు.ఇటీవల గూగుల్ ఏఐ హబ్ ప్రాజెక్ట్‌ను విశాఖకు తీసుకురావడం రాష్ట్రానికి గర్వకారణమైంది. వైజాగ్‌లో “జీ అంటే గూగుల్” అనే కామెంట్ ఇప్పుడు ప్రతిచోటా వినిపిస్తోంది. విశాఖను ఐటీ హబ్‌గా మార్చే దిశలో […]

అనసూయ,ఆ హీరోపై కామెంట్స్ వైరల్

యాంకర్‌గా, నటి‌గా రెండు రంగాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరధ్వాజ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఆమె గత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఇంటర్వ్యూలో అనసూయ తన లవ్ లైఫ్ గురించి మాట్లాడుతూ, నా జీవితంలో ఒకే ఒక్క బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనే నా భర్త అని చెప్పింది. అలాగే, ఒకవేళ మీరు డేటింగ్ చేయాల్సివస్తే ఏ హీరోతో చేస్తారు? అని అడగ్గా, ఏమాత్రం ఆలోచించకుండా రామ్ […]

మెగా బ్రదర్ నాగబాబు సైలెంట్ మోడ్‌లో

మెగా కుటుంబంలో మధ్య సోదరుడు, మెగా బ్రదర్‌గా పేరుగాంచిన నాగబాబు ఈ మధ్యకాలంలో పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.ట్విట్టర్ లో కూడా ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరని అభిమానులు అంటున్నారు. ఇటీవలే ఆయన మొదటిసారి ఎమ్మెల్సీ హోదాలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు. కొన్ని చర్చల్లో పాల్గొన్నా, ఆ తరువాత నుంచి ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆసక్తిగా మారింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన […]

యాత్రకు రెడీ టవుతున్న కవిత

తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద మార్పుకు దారి తీసే పరిణామం ఇది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత, ఇప్పుడు తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఆమె ఈ నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్ర ద్వారా ప్రజల మనసు, తెలంగాణా రాజకీయాల దిశకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.కవిత ఈ యాత్రలో ఎక్కడా బీఆర్ఎస్ రంగు లేకుండా జాగ్రత్తపడుతున్నారని సమాచారం. ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా, తెలంగాణా ఉద్యమ వీరుడైన ప్రొఫెసర్ […]

విశాఖ.. ఇక విశ్వ నగరమే

విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు “సిటీ ఆఫ్ ఏఐ”గా అవతరించబోతోంది. గూగుల్ సంస్థ విశాఖలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు సుమారు 1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది అమెరికా వెలుపల గూగుల్ చేసిన అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్.ఈ ప్రాజెక్ట్‌తో విశాఖ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ సెంటర్ గా మారనుంది. వన్ గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేసి, సముద్రగర్భ కేబుల్ […]

సిట్ మళ్లీ మిథున్ రెడ్డిపై

వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిట్ మళ్లీ దృష్టి సారించింది. మద్యం విధానంలో అవినీతి ఆరోపణలపై ఇప్పటికే అరెస్టయి 70 రోజులకుపైగా రాజమండ్రి జైలులో ఉన్న మిథున్ రెడ్డి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.తాజాగా మంగళవారం సిట్ అధికారులు హైదరాబాద్‌లోని కొండాపూర్, ఫిల్మ్‌నగర్, గాయత్రీహిల్స్, ప్రాంతాల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అలాగే బెంగళూరులోనూ ఆయనకు చెందిన ఆస్తులకు సంబంధించి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో నాలుగు టీమ్‌లు పాల్గొని పలు […]