విశాఖలో రహేజా భారీ పెట్టుబడి
“””””””””””””””””””””””””””విశాఖలో గూగుల్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ 2,172 కోట్ల పెట్టుబడితో ఐటీ, వాణిజ్య, నివాస భవనాల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.ప్రభుత్వాన్ని ఆ సంస్థ 27.10 ఎకరాల భూమి కేటాయించమని కోరింది. ప్రాజెక్టు రెండు దశల్లో పూర్తవుతుంది.మొదటి దశలో 2028 నాటికి 663 కోట్లు పెట్టి 9.59 లక్షల […]

