info@raviproduction.com

జనసైనికులంతా జనంలోకి వెళ్ళాలి: పవన్

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు జనంలోకి వెళ్లి, ఏడాదిలో చేసిన మంచిపనులను ప్రజలకు వివరించాలి. చూస్తూ కూర్చోకుండా చురుకుగా పనిచేయాలి. అని పిలుపునిచ్చారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నాయకులతో మాట్లాడుతూ, మూడు ప్రధాన అంశాలను సూచించారు.మొదటగా, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం లక్ష్యంగా అడవితల్లి బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. రెండవది, గ్రామాల్లోకి వెళ్లి, ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకాల అమలు […]

కాస్త బుర్ర వాడు రాహుల్: కిరణ్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే కిరణ్, ఈసారి రాహుల్ తెలివిపై సెటైర్లు వేశారు. ఈసీతో బీజేపీ రిగ్గింగ్ చేసి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు. 2014లో 282, 2019లో 303 సీట్లు గెలిచిన బీజేపీ, 2024లో నిజంగా రిగ్గింగ్ జరిగి ఉంటే 400 సీట్లు రావాలిగా, 240 వద్ద ఎందుకు […]

రాహుల్ గాంధీ ఈసీ పై ఘాటు విమర్శలు

ఎన్నిక‌ల సంఘం అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల సంఘం బీజేపీకి అనుకూలంగా మారిందని విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల సంఘం చేస్తున్న అవినీతిపైన.. ఎన్నిక‌ల నిర్వహణలో చేస్తున్న అక్ర‌మాల‌పైనా అణుబాంబును పేలుస్తానని రాహుల్ ప‌దే ప‌దే చెబుతున్నారు. తాజాగా ఆయ‌న ఢిల్లీలో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.. ఎన్నిక‌ల సంఘం మ‌హారాష్ట్ర సహా.. ఇత‌ర రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వ్య‌వ‌హ‌రించిన తీరును ఆయ‌న బ‌య‌ట పెట్టారు.అయితే.. […]

జగన్ అరెస్ట్ ఫిక్స్: బిజెపి ఎమ్మెల్యే

ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటికే కీలక నిందితుల్ని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్టు అవుతారన్న ప్రచారాన్ని కూటమి నేతలు తెరపైకి తెస్తున్నారు. అయితే సిట్ మాత్రం దీనిపై ఇంకా నోరు విప్పలేదు. ఇదే నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలు తనను ఓడించారనే కోపంతో రాష్ట్రం అభివృద్ధి కాకూడదని, రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ […]

విశాఖ, భోగాపురం మధ్య 4 టౌన్‌షిప్స్

విశాఖ మహా నగర అభివృద్ధి సంస్థ కొత్తగా స్పెషల్ థీమ్‌తో టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్లోరిడా మోడల్‌లో విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. విశాఖ నుంచి భోగాపురం మధ్య నాలుగు ప్రాంతాల్లో ఈ థీమ్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటుచేస్తారు. అందులో ఒకటి కొత్తవలస దగ్గర మరొకటి ఆనందపురం మండలంలోని శొంఠ్యాం ప్రాంతం దగ్గర రానున్నాయి. మరో రెండు ప్రాంతాలను గుర్తించాల్సి ఉంది. విశాఖను బే సిటీ మియామీగా అభివృద్ధి చేయాలని ఈ […]

పచ్చళ్ళ పిల్ల హద్దులు దాటిందిరో

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో కంచర్ల అలేఖ్య మరియు తన చెల్లెళ్ళతో కలిసి పచ్చళ్ళ బిజినెస్ నిర్వహిస్తుందని తెలిసిందే. వీళ్లు వివిధ రకాల పచ్చళ్లను తయారుచేసి ఆన్‌ లైన్‌ లో అమ్మతూ ఉంటారు. ఇన్ స్టా వేదికగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు కలిసి నిర్వహిస్తున్న ఈ పికిల్స్ బిజినెస్ బాగా సక్సెస్ అయి అన్ని ప్రాంతాలకు రీచ్ అయింది. అయితే గతంలో […]

హార్థిక్ పాండ్యా మరో బ్రేకప్

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి-సింగర్ జాస్మిన్ వాలియా మరోసారి వార్తల్లోకి వచ్చారు. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో, వీరి మధ్య బ్రేకప్ జరిగిందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇప్పటికే హార్దిక్ తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జాస్మిన్ వాలియాతో ఆయన పేరుతో పలుమార్లు వార్తలు వచ్చాయి. ఐపీఎల్ మ్యాచుల్లో కూడా జాస్మిన్ కనిపించింది.అయితే తాజాగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫాలో చేయడం […]

జగన్ ప్రైవేట్ సైన్యంపై హీట్

వైసీపీ అధినేత జగన్ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు దిశగా అడుగులు వేశారని వార్తలు వస్తున్నాయి. సుమారు 200 మందికి పైగా ప్రైవేట్ సైన్యాన్ని జగన్ వ్యక్తిగత భద్రత కోసం నియమించారని అంతటా చర్చ సాగుతోంది. ప్రభుత్వం తనకు తగినంత భద్రత ఇవ్వడం లేదని ఆరోపించిన జగన్, ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.రెంటపాళ్ళ పర్యటనలో జరిగిన సంఘటనలు, నెల్లూరు పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై వైసీపీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ […]

వివేకానందరెడ్డి హత్య కేసు తేలేలా?

మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి 2019లో పులివెందులలో తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆరున్నరేళ్లు గడుస్తున్నా, అసలైన నిందితులు ఎవరో ఇంకా తేలలేదు.ఈ కేసు మొదట స్థానిక పోలీసుల నుంచి సీబీఐకు బదిలీ చేయబడింది. సుదీర్ఘంగా విచారణ చేసిన సీబీఐ తాజాగా సుప్రీంకోర్టుకు తమ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని తెలిపింది.కానీ ప్రజల్లో మాత్రం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి అసలు హంతకులు ఎవరు? సూత్రధారులు ఎవరు? విచారణ పూర్తయిందంటే దోషుల వివరాలు […]

ట్రంప్ భారత్‌ని టార్గెట్ చేశారా?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ, భారత్‌ మాతో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోంది. కానీ మనం వారికి ఏ మాత్రం ప్రయోజనం కల్పించడం లేదు. అందుకే ఇప్పటికే 25 శాతం duties విధించాం. ఇప్పుడు వాటిని ఇంకా పెంచబోతున్నాం అని చెప్పారు..ట్రంప్ […]