info@raviproduction.com

పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది‌

పాకిస్తాన్ తాజాగా భారత్‌ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలను పెంచుతోంది. జియోగ్రాఫికల్ గా, సైనికంగా భారత్‌తో పోలిస్తే బలహీనమైన పాక్, చైనా లేదా అమెరికా వంటి దేశాల మద్దతుతో ధైర్యం చూపిస్తోంది. తాజాగా పాక్ సైన్యాధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉండగానే భారత్‌పై అణు బెదిరింపులు చేశారు. గతంలోనూ పాక్ తన అణు సామర్థ్యం భారత్‌పైనే అని బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. పాక్‌లో ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే ఉందని, అసలు అధికారం సైన్యం, ఉగ్రవాద గుంపుల […]

వైసిపి 26, కూటమి 32

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల రీ ఆర్గనైజేషన్ పై కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. వైసీపీ పాలనలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినా, అనేక చోట్ల ప్రాంతీయ సెంటిమెంట్లకు అన్యాయం జరిగిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూటమి ఆ లోపాలను సవరించి, అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రణాళిక ప్రకారం, మరో ఆరు జిల్లాలు కలిపి మొత్తం 32 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. పలాస, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, ఆదోని, […]

పవన్ సార్.. కొంచెం పట్టించుకోండి

పిఠాపురం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో కీలక కేంద్రంగా నిలిచింది. తొలి విజయాన్ని అందించిన ఈ సీటు ఇప్పుడు స్థానిక సమస్యలతో ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తోంది. మురికి నీరు, మౌలిక సదుపాయాల లోపంపై పిఠాపురం 28వ వార్డు ప్రజలు మున్సిపల్ అధికారిని చుట్టుముట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు కడుతున్నా అభివృద్ధి లేదని, స్థానిక నేతలు ఫోటోలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేగా ముందుగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్‌ను ప్రజలు కోరుతున్నారు. పిఠాపురాన్ని కంచుకోటగా నిలబెట్టాలంటే […]

లోకేష్ రెడ్ బుక్ మాసిపోయింది!

[10:03 AM, 8/12/2025] srinivas Writings: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన ‘రెడ్ బుక్’ ఇప్పుడు మౌనంలోకి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు ‘రెడ్ బుక్’లో వైసీపీ నేతలు, అధికార దుర్వినియోగం చేసిన అధికారులు, పోలీసుల పేర్లు రాసి, అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్, గడచిన 14 నెలలుగా ఆ పుస్తకం శక్తిని చూపించారు. పలువురు మాజీ నేతలపై కేసులు నమోదైనా, కొందరు […]

రాహుల్ గాంధీతో జగన్ భేటీ?

దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం అవకతవకలపై పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ‘స్వతంత్ర క్రాంతి’ పేరుతో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓటర్ల తొలగింపులు, నకిలీ ఓటర్లకు అవకాశం, గత ఎన్నికల అవకతవకలపై వివరణల లోపం వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే యోచనలో ఆయన ఉన్నారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కూడా విమర్శలు చేస్తూ, ఈవీఎంలలో గందరగోళం జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే. […]

రాహుల్ కు నోటీసులిచ్చిన ఎన్నికల కమీషన్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త‌మ వ‌ద్ద ఉన్న ఆధారాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీడియా ముందుంచి, ముఖ్యంగా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను ఎండగట్టారు. బీజేపీ అభ్యర్థికి లక్షకు పైగా మెజారిటీ రావడం అనుమానాస్పదమని, ఒకే వ్యక్తి పేరు మీద వేలాది ఓట్లు, ఒకే డోర్ నెంబర్ కింద లక్షల ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. శకున్ రాణి అనే ఓటరు […]

గిరిజన ఓటుపై జనసేన వర్సెస్ టిడిపి

రాష్ట్రంలో గిరిజన ఓటు బ్యాంకు సుమారు 10-12 శాతం ఉంది. ఓటు పర్సంటేజ్ తక్కువున్నా ఈ ఓట్లు అనేక నియోజకవర్గ ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. కేవలం గిరిజన ప్రాంతాల్లోనే కాకుండా, సాధారణ నియోజకవర్గాల్లో ఉన్న ఎస్టీSTఓటర్లపై కూడా ఈ ప్రభావం ఉంటుంది.గతంలో కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న గిరిజన ఓటు బ్యాంకు, గత రెండు ఎన్నికల్లో వైసీపీ వైపు వెళ్లింది. 2019లో గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే, 2024 ఎన్నికల సమయంలో కూటమి పార్టీల దూకుడుతో […]

మాహేష్ రాజమౌళి మూవీ టైటిల్ GEN 63?

టాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ పాన్‌వరల్డ్ ప్రాజెక్ట్ SSMB 29పై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తుండటం ఈ సినిమాకు స్పెషల్ హైలైట్‌. ఆగస్టు 9న విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి.ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తయి, నాలుగో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాప్ టెక్నీషియన్లను హైర్ చేశారు. […]

మాజీ మంత్రి రోజాకు బిగుస్తున్న ఉచ్చు

“””””””””””””””””””””””””””వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై మరోసారి వివాదం చెలరేగింది. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. శాప్ చైర్మన్ రవినాయుడు ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విభాగం సుదీర్ఘ విచారణ జరిపి నివేదిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కేవలం 45 రోజుల్లోనే 119 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టులో సుమారు 100 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్రీడా […]

బిఆర్ఎస్ గురించి నేను మాట్లాడ: కవిత

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కవిత హైద‌రాబాద్‌లోని తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌పై ప్రశ్నించగా, దానిపై మాట్లాడను, ఇంకేదైనా విషయంపై మాట్లాడండంటూ స్పష్టంచేశారు.రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదనే ప్రశ్నపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విషయంపై సమాధానం చెప్పకుండా దాటవేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెడుతోందని, 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధ్యమా? అసాధ్యమా? సీఎం రేవంత్‌ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేసిన ధర్నా ఎవరి […]