- info@raviproduction.com
- September 19, 2025
వైసిపి ఎమ్మెల్యేలకు తోడుగా కూటమి!
రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కానీ మొత్తం కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉంటే హాజరైన వారు కేవలం 45 మంది మాత్రమే. అంటే నాలుగవ వంతు కూడా రాలేదు.
రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కానీ మొత్తం కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉంటే హాజరైన వారు కేవలం 45 మంది మాత్రమే. అంటే నాలుగవ వంతు కూడా రాలేదు.
దేశవ్యాప్తంగా జీఎస్టీ స్లాబ్స్ తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను బీజేపీ నేతలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఆకాశానికెత్తేస్తున్నారు. దీపావళి కానుకలా ఈ నిర్ణయం పేదలు,
దేశమంటే మట్టి కాదు, మనుషులు అన్న గురజాడ సూక్తి గుర్తుకు వచ్చేలా ఉత్తర కొరియాలో ప్రజల జీవితం నరకంగా మారింది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం అక్కడ ప్రజలకు స్వేచ్ఛలేదు. విదేశీ సినిమాలు, సీరియల్స్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్తో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. మహబూబ్నగర్ దగ్గర అమరరాజా EV బ్యాటరీ యూనిట్ నిర్మాణం పూర్తవుతున్న ఫొటోలను కేటీఆర్ తన ఎక్స్
లైంగిక దాడి టైమ్లో ఆత్మరక్షణ కోసం దుండగుడి నాలుకను కొరికినందుకు శిక్షపడిన మహిళకు ఇప్పుడు నిర్దోషిగా తీర్పు వచ్చింది.1963లో ఈ సంఘటన జరిగే సమయంలో చోయ్ మాల్-జాకు 18 ఏళ్లు మాత్రమే. ఆమెను లైంగికదాడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో భారత్పై అమెరికా మొదట 25%, తర్వాత
2024 ఎన్నికల ఓటమి తరువాత వైసీపీలో యాక్టివ్ నెస్ తగ్గిపోయింది. పార్టీ చేసిన ఆందోళనలు పెద్దగా జనాల్లోకి వెళ్లకపోవడంతో అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరు సైలెంట్ గా ఉన్నారన్న
రాజకీయాల్లో లెక్కలు చాలా కీలకం. ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారి మీద కేసు కన్నా సానుభూతి ఎక్కువగా వస్తుంది. దేశ రాజకీయ చరిత్రలో జయలలిత, కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్ లాంటి
ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు హీట్ పుట్టించిన రెడ్ బుక్ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఈ బుక్ ప్రస్తావిస్తూ, తమ పార్టీపై దాడులు చేసిన వైసీపీ నేతలు, అధికారులు
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంచలనానికి తెరలేపుతున్నాడు దళపతి విజయ్. గత ఏడాది వెట్రి కళగం పార్టీని ప్రారంభించిన ఆయన, తొలిసారి తిరుచ్చి నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టారు. ప్రతి వారం రెండు రోజులు