Year: 2025

తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీ కలకలం

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి నకిలీ నోట్లు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు చలామణి అవుతున్న ఘటన వెలుగుచూసింది. జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నకిలీ కరెన్సీతో లావాదేవీలు

READ MORE

ఏంటి ఈ జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్?

మాల్దీవులు ప్రపంచంలోనే మొట్టమొదటిగా జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అమలు చేసిన దేశంగా నిలిచింది. నవంబర్ 1 నుంచి ఈ చట్టం అధికారికంగా ప్రారంభమైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రజారోగ్యాన్ని కాపాడడం, పొగాకు రహిత

READ MORE

కూటమితో వైసీపీకి కఠిన పరీక్ష,

ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల రాజకీయ వ్యవస్థ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తున్నా – ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.2024లో టీడీపీ కూటమి

READ MORE

మాటలేనా, పనులెక్కడ?: ప్రియాంక

బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడూ నెహ్రూ, ఇందిరాగాంధీలను తప్పుపట్టడం తప్ప బీజేపీ నేతలు దేశానికి చేసిన పని ఏంటని ఆమె నిలదీశారు.

READ MORE

ఊపిరి పోతోంది, వదిలితే బెటర్

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఎయిర్ పొల్యూషన్ తో వణికిపోతోంది. శీతాకాలం మొదలవగానే వాతావరణంలో పొగమంచు, ధూళి, వాయు కాలుష్యం మోత ముమ్మరంగా పెరిగింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యతా సూచీ 400

READ MORE

V రీల్స్‌ – సోషల్ మీడియా విప్లవం

నేటి డిజిటల్‌ ప్రపంచంలో వీరీల్స్‌ (Vreels) వేగంగా పేరు తెచ్చుకుంటోంది. అమెరికా, భారతదేశం కలిసి రూపొందించిన ఈ ప్లాట్‌ఫాం ప్రస్తుతం 22 దేశాల్లో అందుబాటులో ఉంది. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను మించి భిన్నంగా ఉంది. ఇది

READ MORE

విశాఖలో రహేజా భారీ పెట్టుబడి

“””””””””””””””””””””””””””విశాఖలో గూగుల్‌ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్‌ 2,172 కోట్ల పెట్టుబడితో ఐటీ, వాణిజ్య, నివాస భవనాల

READ MORE

పీఎం కోసం సీఎం – సీన్ అదిరింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కర్నూలు పర్యటన విజయవంతం కావాలని సీఎం స్వయంగా సమన్వయం చేశారు. ఈ పర్యటన కోసం గత నాలుగు–ఐదు రోజులుగా ఆయన పర్సనల్

READ MORE

భారత్‌తో పోటీతో పాక్ సెల్ఫ్ గోల్

భారత్‌ను వ్యూహాత్మకంగా అడ్డుకోవాలన్న తొందరలో పాకిస్తాన్ మరోసారి ప్రమాదకరమైన మార్గంలో నడుస్తోంది. ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్‌ పోర్టు విజయం ఖాయమని గ్రహించిన పాక్, దానికి ప్రత్యామ్నాయంగా అమెరికాతో కొత్త ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. పాస్తీ

READ MORE

జోగి రమేష్ మాట మార్పిడి

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు.. అన్నీ జోగి చెప్పిందే చేశానని వీడియోలో వెల్లడించి సంచలనం రేపాడు. మొదట

READ MORE