Current Affairs

గణేష్ లడ్డూని దక్కించుకున్న ముస్లిం మహిళ

నిర్మల్ జిల్లా ఆదర్శ నగర్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ వేలంలో ముస్లిం మహిళ అమ్రీన్ 1,88,888కి లడ్డూను దక్కించుకున్నారు. ఆమె నిర్ణయాన్ని స్థానికులు హర్షించారు.

READ MORE

గణేశ మండపం దగ్గర చికెన్ బిర్యాని

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయకచవితి వేడుకల మధ్య దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. గాంధీ సెంటర్‌లో వినాయక మండపం పక్కనే ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

READ MORE

సుగాలి ప్రీతి కేసు మళ్లీ హాట్ టాపిక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సుగాలి ప్రీతి కేసు చర్చకు దారితీసింది. 2017లో కర్నూలు హాస్టల్ గదిలో ప్రీతి మృతదేహం దొరకగా, ఆ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 2019లో వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు

READ MORE

జగన్ ప్రభుత్వం చెప్పినట్టే చేశాను.

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ ని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదనిరాజకీయ కక్షతోనే కేసులు పెట్టారనితన ఉద్యోగ జీవితమే తన నిజాయితీకి

READ MORE

ట్రైన్ నుండి జారిపడిన వ్యక్తి, వెనక్కి ట్రైన్

గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన 35 ఏళ్ల హరిబాబు, స్నేహితులతో కలిసి యలహంకలో భవన పనులకు బయలుదేరాడు. కోండవీడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతను, ప్రకాశం జిల్లా గజ్జల కొండ దాటిన తర్వాత వాష్

READ MORE

గ్యాస్ రేట్లు తగ్గాయండోయ్, వాటికే!

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఆయిల్ కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల LPG సిలిండర్ల ధరలను 51.50 రూపాయల మేరకు తగ్గించాయని ప్రకటించాయి. దీని ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య

READ MORE

వామ్మో.. రెస్టారెంట్ల స్కామ్ అంట

తాజాగా మెట్రో నగరాల్లో కొత్త రకమైన డేటింగ్ మోసం బయటపడింది. కొంతమంది రెస్టారెంట్ యాజమానులు, మేనేజర్లు, కాలేజీ అమ్మాయిలతో ఒప్పందాలు కుదుర్చుకొని, టిండర్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా మగవాళ్లను ఆకర్షించి, తమ రెస్టారెంట్లలో

READ MORE

ఫ్యామిలీ స్కోర్.. ఫ్యామిలీ కార్డ్.

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు కొత్తగా ఫ్యామిలీ కార్డులు ప్రవేశపెడుతోంది. ఇవి ఆధార్ కార్డులా ఉంటాయి. ప్రతి కుటుంబానికి ప్రత్యేక నెంబర్ కేటాయించి, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల వివరాలు అందులో ఉంటాయి.

READ MORE

గణేష్ విగ్రహం మీద కోడిగుడ్ల దాడి

వడోదరలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఊరేగింపుపై కొందరు యువకులు గణపతి విగ్రహంపై గుడ్లు విసిరారు. ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశమేనని పోలీసులు చెప్పారు. వడోదర పోలీసులు

READ MORE

దేశంలో ధనిక వినాయకుడు రికార్డ్

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని కింగ్స్ సర్కిల్ GSB సేవా మండలి ఆద్వర్యంలో గణపతి మండపం దేశంలోనే అత్యంత ధనికమైనదిగా పేరు తెచ్చుకుంది. ఈసారి ఆ మండపానికి 474.46 కోట్ల

READ MORE