Current Affairs

కరూర్‌ తొక్కిసలాటపై సుప్రీం షాక్

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై హైకోర్టు ప్రత్యేక

READ MORE

విజయనగరం ఉత్సవం, బొత్స ఆగ్రహం

విజయనగరం అమ్మవారి ఉత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ సమయంలో తనను అవమానించేందుకు, అంతమొందించేందుకు కుట్ర పన్నారని ఆయన సంచలన

READ MORE

AI జనరేటెడ్ వీడియోలు బ్యాన్

భారత ఎన్నికల కమిషన్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు AI-జనరేటెడ్ వీడియోలపై కఠిన నిషేధం ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లేదా ఇంకెవరైనా AI వీడియోలను వాడకూడదని కమిషన్ స్పష్టంగా

READ MORE

ముకేష్ అంబానీకి మళ్లీ ఫస్ట్ ర్యాంక్

ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ఇండియా బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ మరోసారి దేశంలో నంబర్‌ వన్‌ కుబేరుడిగా నిలిచారు. ఆయన సంపద 105 బిలియన్ డాలర్లు. గతేడాది రెండో

READ MORE

జైషే కొత్త కుట్రలో మహిళా బ్రిగేడ్

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త ప్లాన్ వేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, జైషే ఇప్పుడు

READ MORE

లోకేష్ మరో డీఎస్సీ డేట్ అనౌన్స్

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముగిసిన మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం, ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ

READ MORE

మూసీపై రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం.

హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చింది. నగరంలోని కాలువలు, చెరువులు ఆక్రమణలకు గురవడం వలన చిన్న వర్షం కూడా భారీ నష్టానికి కారణమవుతోంది. ఈ

READ MORE

ట్రంప్‌కు పాక్ రేర్ ఎర్త్ బహుమతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వేసిన వ్యూహం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కలిసి ఆయన వైట్ హౌస్ సందర్శించారు. ఈ సందర్భంగా

READ MORE

రైతుల సమస్యలపై పొలం బాట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పొలం బాట కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రైతుల సమస్యలను తెలుసుకోవడం, వారి ఆవేదనను తొలగించడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం తలపెట్టారు. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, యూరియా

READ MORE

బతికున్నవారిని చూసుకోండి: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ప్రభుత్వాల వృథా ఖర్చులపై స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది… ముందు బతికున్నవారిని చూసుకోండి, తర్వాత చనిపోయినవారికి విగ్రహాలు పెట్టండని స్పష్టంగా చెప్పింది. ప్రజల పన్నుల రూపంలో వచ్చే డబ్బు ప్రజల సంక్షేమం కోసం మాత్రమే

READ MORE