జరిగితే ఏపీ దశ మారినట్టే!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రతన్ టాటా సంస్థల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఇన్నోవేషన్ హబ్బులు ప్రారంభమయ్యాయి. అమరావతి సహా ఐదు ప్రధాన నగరాల్లో మొదలైన ఈ కేంద్రాలు, యువతకు ఉపాధి కల్పించడం, కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం లక్ష్యంగా ఏర్పడ్డాయి. రాబోయే ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా రతన్ టాటా వంటి విశ్వసనీయ సంస్థ ఈ బాధ్యతను […]

