దేశంలో ధనిక వినాయకుడు రికార్డ్
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని కింగ్స్ సర్కిల్ GSB సేవా మండలి ఆద్వర్యంలో గణపతి మండపం దేశంలోనే అత్యంత ధనికమైనదిగా పేరు తెచ్చుకుంది. ఈసారి ఆ మండపానికి 474.46 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ తీసుకోవడం విశేషం. గత ఏడాది 400 కోట్లతో రికార్డు సృష్టించగా, ఈసారి దానిని మించి ఇన్సూరెన్స్ కవరేజ్ పొందింది. ఇందులో బంగారం, వెండి ఆభరణాలకు 67 కోట్ల ఆల్ రిస్క్ పాలసీ.. ఉండగా, వాలంటీర్స్, పూజారులు, సెక్యూరిటీ, పార్కింగ్ […]

