Month: August 2025

ఆసియా కప్ కి టీమ్ సెలక్షన్ బాలేదబ్బా

ఆసియా కప్ 2025 కోసం టీమిండియా స్క్వాడ్ ప్రకటించబడింది. 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు

READ MORE

అమరావతిలో పులసచేప: మంత్రి సీరియస్

అమరావతి వరదలపై రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అమరావతిలో పులస చేపలు దొరికే పరిస్థితి వస్తుందని కాంట్రవర్సీ కామెంట్స్ చేయగా, దీనిపై టీడీపీ నేతలు ఘాటుగా

READ MORE

మంచితనం పనికిరాదు ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో అతి మంచితనం పెద్ద ఇబ్బందిగా మారిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. టెంపర్ నుంచి వరుసగా హిట్లు ఇస్తూ వచ్చిన తారక్, ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ కోసం సహాయపాత్రలో

READ MORE

చంద్రబాబును మరిపిస్తున్న చినబాబు

టీడీపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఉదయం చేరుకున్న ఆయన వరుసగా కేంద్ర మంత్రులను, అధికారులను కలుస్తున్నారు. ముందుగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిసి ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు

READ MORE

ఉచిత బస్ అవసరమా? : బిజెపి

[9:36 AM, 8/19/2025] srinivas Writings: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ, కూటమి భాగస్వాముల

READ MORE

వాళ్ళు సర్దుకుపోరు, వీళ్ళు సర్దిచెప్పరు

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతలు–జూనియర్ నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఒకే పార్టీలో ఉన్నా కలిసిపోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేనలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు సీనియర్ల సలహాలను పట్టించుకోవడంలేదు. తాము

READ MORE

ఫ్రీ బస్ పథకం సక్సెస్ కాలేదా?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తాజాగా ప్రారంభించారు. ఈ పథకాన్ని మొదట కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అమలు చేసింది. తర్వాత తెలంగాణాలో కూడా అమలు చేశారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్

READ MORE

1500 గజాలు కొట్టేశారు: కరాటే కళ్యాణి

సినిమా నటిగా, సామాజికవేత్తగా పేరున్న కరాటే కళ్యాణి బంజారాహిల్స్ భూ వివాదంపై సంచలన ఆరోపణలు చేశారు.కరాటే కళ్యాణి వెల్లడించిన వివరాల ప్రకారం బంజారాహిల్స్‌లోని 1500 గజాల విలువైన స్థలాన్ని, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో,

READ MORE

NDA కు వైసిపి అధినేత జగన్ జై జై

ఏపీ రాజకీయాల్లో మరోసారి పెద్ద ట్విస్ట్ కనిపిస్తోంది. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్‌, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది.

READ MORE

వామ్మో! ఏడాదిలో ఇన్ని అబార్షన్లా?

అమ్మతనం అందరికీ ఆశ. అయితే కాలం మారిపోవడంతో కొందరు దంపతులు ఆర్థిక పరిస్థితులు, కెరీర్ కారణాలతో సంతానం ఆలస్యంగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సంతానం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు

READ MORE