Month: August 2025

ఓట్లు దోచిన బందిపోట్లు: జగన్

కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం తాడేపల్లిలో అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అధికార టీడీపీ నేతలు

READ MORE

ట్రంప్ కి చెక్, భారత్ చైనాకి డోర్స్ ఓపెన్

అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య రంగంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై భారీ సుంకాలు విధించగా, ఇటీవల అమెరికా కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై

READ MORE

జాతీయ మీడియాతో జగన్ భేటీ

చాలా రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్ మళ్లీ జాతీయ మీడియా ముందు కనిపించారు. తాడేపల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, మొదట రాష్ట్ర మీడియాతో, ఆ తర్వాత జాతీయ మీడియాతో ఆయన దాదాపు

READ MORE

బీరు అమ్మకాల్లో తెలంగాణా టాప్

తెలంగాణలో మద్యం, పొగాకు వినియోగం ఆందోళనకరంగా పెరుగుతోందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) తాజా నివేదిక వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, బీరు వినియోగంలో తెలంగాణ

READ MORE

కామ్రేడ్స్ పరిస్థితి ఏంటి జగన్ సార్?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్–టీడీపీకి పరోక్ష బంధం ఉందని, రాహుల్ గాంధీ–చంద్రబాబు మధ్య హాట్‌లైన్ నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సంధానానికి తెలంగాణ సీఎం

READ MORE

మరో బిన్ లాడెన్ లా అసిమ్ మునీర్

అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన అణు బెదిరింపులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు గురయ్యాయి. భారత్ పాక్‌పై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని, తమ వద్ద

READ MORE

జూనియర్ ఎన్టీఆర్ కోసం వైసిపి యుద్ధం

రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు, రాజకీయాలు విడదీయలేని స్థాయిలో మిళితమైపోయాయి. సినీ రంగం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వరకూ వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ బంధం

READ MORE

పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది‌

పాకిస్తాన్ తాజాగా భారత్‌ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలను పెంచుతోంది. జియోగ్రాఫికల్ గా, సైనికంగా భారత్‌తో పోలిస్తే బలహీనమైన పాక్, చైనా లేదా అమెరికా వంటి దేశాల మద్దతుతో ధైర్యం చూపిస్తోంది. తాజాగా

READ MORE

వైసిపి 26, కూటమి 32

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల రీ ఆర్గనైజేషన్ పై కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. వైసీపీ పాలనలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినా, అనేక చోట్ల ప్రాంతీయ సెంటిమెంట్లకు అన్యాయం జరిగిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు

READ MORE

పవన్ సార్.. కొంచెం పట్టించుకోండి

పిఠాపురం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో కీలక కేంద్రంగా నిలిచింది. తొలి విజయాన్ని అందించిన ఈ సీటు ఇప్పుడు స్థానిక సమస్యలతో ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తోంది. మురికి నీరు, మౌలిక సదుపాయాల లోపంపై పిఠాపురం

READ MORE