Month: August 2025

వైయస్ జగన్, కెసిఆర్ ప్లానింగ్

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్య నేతలైన కేసీఆర్‌, జగన్‌ రాజకీయ తీరులో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైన ఈ ఇద్దరూ అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఇప్పటివరకు సభా కార్యక్రమాలకు

READ MORE

షర్మిలపై కాంగ్రెస్ నేతల ఫైర్

రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ షర్మిల పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల పార్టీ డీసీసీల నియామకాలు చేస్తామని అధిష్ఠానం ప్రకటించగా, చాలా మంది నాయకులు పదవుల కోసం ఆసక్తి చూపించారు. కానీ షర్మిల పార్టీ

READ MORE

ట్రంప్ 50% టారిఫ్ మొదలయ్యింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్‌గా మారింది. అమెరికా మన రెండో అతిపెద్ద ఎగుమతి కేంద్రం కావడంతో, స్టీల్, టెక్స్‌టైల్స్,

READ MORE

గణేష్ విగ్రహం మీద కోడిగుడ్ల దాడి

వడోదరలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఊరేగింపుపై కొందరు యువకులు గణపతి విగ్రహంపై గుడ్లు విసిరారు. ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశమేనని పోలీసులు చెప్పారు. వడోదర పోలీసులు

READ MORE

మోడీ ఎడ్యుకేషన్.. బిగ్ డిబెట్

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. మోడీ ఇప్పటికే మూడు సార్లు ప్రధాని అయ్యి, పదకొండేళ్లుగా దేశాన్ని నడిపిస్తున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా

READ MORE

చెవిరెడ్డి కోర్టులో ఏడ్చేశారు

ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒకరు. మంగళవారం కోర్టులో తీవ్ర స్థాయిలో ఎమోషనల్ అయ్యారు. చెవిరెడ్డి జైలు జీవితాన్ని తట్టుకోలేక, వెన్నునొప్పితో తీవ్ర బాధ పడుతున్నారని,

READ MORE

పూసల పిల్ల మోనాలిసా సౌత్ ఎంట్రీ

ప్రయాగ్ రాజ్ కుంభమేళా సమయంలో ఓ గ్రామంలోని యువతి మోనాలిసా ఆకస్మికంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. బాలీవుడ్ లో అవకాశాలు కూడా వచ్చాయి. అయితే,

READ MORE

దేశంలో ధనిక వినాయకుడు రికార్డ్

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని కింగ్స్ సర్కిల్ GSB సేవా మండలి ఆద్వర్యంలో గణపతి మండపం దేశంలోనే అత్యంత ధనికమైనదిగా పేరు తెచ్చుకుంది. ఈసారి ఆ మండపానికి 474.46 కోట్ల

READ MORE

అన్నది చేసి చూపించిన జగన్

ఇప్పటివరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా వార్తల్లో నిత్యం నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల టీడీపీ, జగన్ తిరుపతికి వెళ్లి గణపతి పూజలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందని ప్రచారం ప్రారంభించగా, వైసీపీ ప్రతినిధి భూమన కరుణాకర్

READ MORE

షారుక్ ఖాన్, దీపికా పదుకొనెల పై చీటింగ్ కేస్‌

రాజస్థాన్‌లో షారుక్ ఖాన్, దీపికా పదుకొనెల పై హ్యుండాయ్ కార్ల ప్రకటనకు సంబంధించి చీటింగ్ కేస్‌లో ఇరుక్కున్నారు. భరత్‌పూర్ జిల్లా నివాసి కీర్తి సింగ్‌ ఈ ఇద్దరి ప్రమోషనల్ ప్రకటన చూసి 24 లక్షల

READ MORE