Month: October 2025

విశాఖలో రహేజా భారీ పెట్టుబడి

“””””””””””””””””””””””””””విశాఖలో గూగుల్‌ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్‌ 2,172 కోట్ల పెట్టుబడితో ఐటీ, వాణిజ్య, నివాస భవనాల

READ MORE

పీఎం కోసం సీఎం – సీన్ అదిరింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కర్నూలు పర్యటన విజయవంతం కావాలని సీఎం స్వయంగా సమన్వయం చేశారు. ఈ పర్యటన కోసం గత నాలుగు–ఐదు రోజులుగా ఆయన పర్సనల్

READ MORE

భారత్‌తో పోటీతో పాక్ సెల్ఫ్ గోల్

భారత్‌ను వ్యూహాత్మకంగా అడ్డుకోవాలన్న తొందరలో పాకిస్తాన్ మరోసారి ప్రమాదకరమైన మార్గంలో నడుస్తోంది. ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్‌ పోర్టు విజయం ఖాయమని గ్రహించిన పాక్, దానికి ప్రత్యామ్నాయంగా అమెరికాతో కొత్త ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. పాస్తీ

READ MORE

జోగి రమేష్ మాట మార్పిడి

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు.. అన్నీ జోగి చెప్పిందే చేశానని వీడియోలో వెల్లడించి సంచలనం రేపాడు. మొదట

READ MORE

విశాఖ సూపర్ స్పీడ్

విశాఖపట్నం దశ తిరిగిందన్న మాట ఇప్పుడు అన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా టీడీపీకే అండగా నిలిచిన విశాఖ, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. సీఎం చంద్రబాబు

READ MORE

అనసూయ,ఆ హీరోపై కామెంట్స్ వైరల్

యాంకర్‌గా, నటి‌గా రెండు రంగాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరధ్వాజ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఆమె గత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ ఇంటర్వ్యూలో

READ MORE

మెగా బ్రదర్ నాగబాబు సైలెంట్ మోడ్‌లో

మెగా కుటుంబంలో మధ్య సోదరుడు, మెగా బ్రదర్‌గా పేరుగాంచిన నాగబాబు ఈ మధ్యకాలంలో పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.ట్విట్టర్ లో కూడా ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరని అభిమానులు

READ MORE

యాత్రకు రెడీ టవుతున్న కవిత

తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద మార్పుకు దారి తీసే పరిణామం ఇది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత, ఇప్పుడు తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఆమె ఈ నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద

READ MORE

విశాఖ.. ఇక విశ్వ నగరమే

విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు “సిటీ ఆఫ్ ఏఐ”గా అవతరించబోతోంది. గూగుల్ సంస్థ విశాఖలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు

READ MORE

సిట్ మళ్లీ మిథున్ రెడ్డిపై

వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిట్ మళ్లీ దృష్టి సారించింది. మద్యం విధానంలో అవినీతి ఆరోపణలపై ఇప్పటికే అరెస్టయి 70 రోజులకుపైగా రాజమండ్రి జైలులో ఉన్న మిథున్ రెడ్డి, ఇటీవల బెయిల్‌పై

READ MORE