Month: September 2025

ఆసియా కప్ ట్రోఫీని వద్దన్న ఇండియా.

దుబాయ్‌లోని ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌, పాకిస్తాన్ టీమ్స్ తలపడ్డాయి. ఇండియా అద్భుత విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం, భారత జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్‌ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు

READ MORE

మూసీపై రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం.

హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చింది. నగరంలోని కాలువలు, చెరువులు ఆక్రమణలకు గురవడం వలన చిన్న వర్షం కూడా భారీ నష్టానికి కారణమవుతోంది. ఈ

READ MORE

ట్రంప్‌కు పాక్ రేర్ ఎర్త్ బహుమతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వేసిన వ్యూహం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కలిసి ఆయన వైట్ హౌస్ సందర్శించారు. ఈ సందర్భంగా

READ MORE

దళపతి విజయ్ ట్వీట్ వైరల్

తమిళనాడులోని కరూర్ జిల్లాలో దళపతి విజయ్ నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో జరిగిన భారీ తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.అధికారుల సమాచారం

READ MORE

రైతుల సమస్యలపై పొలం బాట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పొలం బాట కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రైతుల సమస్యలను తెలుసుకోవడం, వారి ఆవేదనను తొలగించడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం తలపెట్టారు. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, యూరియా

READ MORE

షర్మిల దూకుడు – వైసీపీకి సవాల్

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త సీన్‌ కనిపిస్తోంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నా.. అసెంబ్లీలో సంఖ్యా బలం లేకపోవడంతో సీరియస్‌గా ఒత్తిడి తీసుకురాలేక పోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో

READ MORE

చంద్రబాబు, పవన్ భేటీ, బాలయ్యే రీజన్?

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పవన్‌ను ఆదివారం ఆయన నివాసంలో చంద్రబాబు పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని

READ MORE

బతికున్నవారిని చూసుకోండి: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ప్రభుత్వాల వృథా ఖర్చులపై స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది… ముందు బతికున్నవారిని చూసుకోండి, తర్వాత చనిపోయినవారికి విగ్రహాలు పెట్టండని స్పష్టంగా చెప్పింది. ప్రజల పన్నుల రూపంలో వచ్చే డబ్బు ప్రజల సంక్షేమం కోసం మాత్రమే

READ MORE

నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా!

రాష్ట్ర శాసనమండలిలో మంగళవారం నాడు.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు అంశంపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. విశాఖలో ఉర్సా కంపెనీకి ఎకరా భూమి ఒక్క రూపాయికే ఇచ్చారని బొత్స సత్యనారాయణ

READ MORE

టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై కామెంట్స్

టెక్సాస్ రాష్ట్రం షుగర్‌ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది ఉత్తర అమెరికాలోని అతి ఎత్తైన హిందూ దేవుని విగ్రహంగా గుర్తింపు పొందింది.కానీ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ

READ MORE