Political

వారికి బంపర్ ఆఫర్ అంటున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో మళ్లీ కొత్త ఉత్సాహం మొదలైంది. ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇరవై

READ MORE

జగన్ విత్ కేవీపీ, మాస్టర్ ప్లాన్ సెట్ అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. YS జగన్, KVP రామచంద్రరావు చాలా ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలో ఆత్మీయంగా కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక

READ MORE

ఏపీ లిక్కర్ స్కాంలో ఏ2 అరెస్టు, నెక్స్ట్ బిగ్‌బాస్?

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 3,500 కోట్ల లిక్కర్ స్కాం దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్టుగా చర్చ జరుగుతోంది. ఈ కేసును సీఐడీ సిట్ విచారిస్తోంది. ఇప్పటివరకు 50 మందికి పైగా వ్యక్తులు, సంస్థలను నిందితుల

READ MORE

TTD లో చుక్క కల్తీ జరిగినా పట్టేస్తారు

తిరుమల క్షేత్రంలో కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెలలో

READ MORE

కాంగ్రెస్‌ది మురికి రాజకీయం అంటూ మోదీ ఆగ్రహం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మురికి రాజకీయాలకు పాల్పడుతోందని, దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలు చేస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా

READ MORE

ఉగాది తర్వాత జగన్ కొత్త రూట్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటూనే పార్టీ సంస్థాగత నిర్మాణంపై వ్యూహాలు రచిస్తున్నారని

READ MORE

నారా భువనేశ్వరి వీడియో మెసేజ్ వైరల్

Heritage Foods సంస్థ ప్రస్థానం, నాణ్యతా ప్రమాణాలపై వైస్ చైర్‌పర్సన్ మరియు ఎండీ నారా భువనేశ్వరి విడుదల చేసిన వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై రాజకీయ

READ MORE

BRS కు రాజ్యసభలో దెబ్బ, గులాబీ రంగు పోతోంది

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్‌కు ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో ఎనిమిది సీట్లు గెలుచుకోగా, మజ్లిస్ ఒకటి దక్కించుకుంది. బీఆర్ఎస్ మాత్రం

READ MORE

శాసన మండలిలో ఐదుగురు ఎమ్మెల్సీలపై విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలకు శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న జయమంగళం వెంకటరమణ, 26న

READ MORE

జైలు జోష్‌లో అంబటి – మళ్లీ మంత్రినవుతా, తగ్గేదేలే

తెలుగు రాష్ట్రాల్లో జైలు సెంటిమెంట్ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశమైంది. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో 18 రోజుల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత మీడియా మీట్‌లో

READ MORE